Naga Chaitanya : నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

naga chaitanya jr NTR

నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన స్థాపించిన రెస్టారెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు జరిగిందంటే… జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివిధ అంశాలపై మాట్లాడుతుండగా, ఫుడ్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఆయన నాగచైతన్య రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు. “జపనీస్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా హైదరాబాద్‌లోని షోయూ రెస్టారెంట్‌కు వెళ్లండి. ఇది నా స్నేహితుడు, నటుడు నాగచైతన్య ప్రారంభించిన రెస్టారెంట్.…

Read More

Ramcharan : చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR

ramcharan jr ntr

చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR ఈరోజు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చ‌ర‌ణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. నా ప్రియ‌మైన సోద‌రుడికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ తార‌క్ ట్వీట్ చేశారు.  “నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్ల‌ప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అని ఎన్‌టీఆర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, చ‌రణ్‌, తార‌క్ ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అద‌ర‌గొట్టిన‌ విష‌యం తెలిసిందే.  అల్లూరిగా చెర్రీ, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ న‌ట‌న…

Read More

NTR : నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

jr ntr kalyan ram

నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పిస్తారు. బాలకృష్ణ కూడా బసవతారకం ఆసుపత్రిలో నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.   Read : Chiranjeevi : త‌మ‌న్ ఆవేద‌న‌పై ‘ఎక్స్’ వేదిక‌గా స్పందించిన చిరంజీవి

Read More