శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల తరచుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు శ్రీ విష్ణు, తన ప్రత్యేకమైన శైలితో యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రతిసారి విభిన్నమైన జానర్లను ఎంచుకుంటూ, తన నటనతో సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరుకు పైగా ప్రాజెక్ట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదిగా నిలుస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రానికి షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య గుణ్ణం సమర్పణలో, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ను శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల…
Read More